Road accident | పల్నాడు రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. గాయపడిన 20 మందిలో మరో వ్యక్తి మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించినట్లయ్యింది. ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లిన 40 మంది ట్రావెల్స్ బస్సులో
Road accident | ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్లి ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు తిరిగి వస్తున్న ఆ ఐదుగురి జీవితాలు తెల్లారేసరికే తెల్లారిపోయాయి. టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని అనంతలోకాలకు తీసుకెళ