ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ‘ఎర్ర బంగారం’ ధర రోజురోజుకూ పతనమవుతున్నది. ఒకానొక దశలో రూ.14 వేలకు చేరిన మిర్చి క్వింటా ధర.. గత 4 రోజుల్లోనే రూ.500 తగ్గింది. నిరుడు ఇదే సమయంలో రూ.23 వేలు ఉన్న మిర్చి ధర ఇప్పుడు సగం ధర మాత�
మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని, మిర్చి పంటకు రూ.25వేల మద్దతు ధర కల్పించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శాసన మండలి ఆవరణలో మిర్చి దండల�