మిర్చి రైతుల సమస్యలను పరిష్కరించాలని, మిర్చి పంటకు రూ.25వేల మద్దతు ధర కల్పించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శాసన మండలి ఆవరణలో మిర్చి దండల�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పంట ధరలు స్టాక్ మార్కెట్ షేర్ల ధరలకంటే ఎత్తుపల్లాలను చూస్తున్నాయి. రైతులు పంటను తక్కువగా తెచ్చిన రోజు వ్యాపారులు ధరలు అమాంతం పెంచుతున్నారు. ఆ ధరలను పోల్చుకొని అన్నదాత�