సకల సౌకర్యాలకు నెలవైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొన్నేళ్లుగా అగ్నిమాపక సేవలు అందుబాటులో లేవు. ఏడాదంతా అన్నదాతలు రెక్కలు ముక్కలు చేసుకొని పండించి తెచ్చిన పంటలు ప్రమాదపుటంచున ఉంటున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి యార్డుకు సోమవారం రికార్డు స్థాయిలో 30,918 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాగా సోమవారం అత్యధికంగా మిర్చి బస్తాలు రావడంతో మార్క�
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా ధర ఆకాన్నంటుతున్నది. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వార సంతల్లో సైతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగాయి.