ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 12.55 గంటలకు కుమ్రంభీం ఆసిఫాబ
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని చిల్డ్రన్ పార్కు సమీపంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలో పర్యటించి కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణ�
ఓపెన్ జిమ్స్,చిల్డ్న్ పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశంచెరువు చుట్టూ వీధి దీపాల ఏర్పాటుపనులను పరిశీలించిన మంత్రి సబితారెడ్డిబడంగ్పేట, మార్చి 19:మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు స