ఇప్పటి పిల్లలు ఎప్పుడూ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్ తెరలకే అతుక్కుపోతున్నారు. దీనివల్ల వారికి దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా చూడలేని సమస్య హ్రస్వదృష్టి (మయోపియా) తలెత్తే ప్రమాదం ఉంది.
పర్యాటకులను ఆకర్షించే విధంగా పోచారం ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్, నీటిపారుదులశాఖ ఇంజినీరింగ్ �