గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం.. కేసీఆర్ కిట్. 2017 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు త�
మాతాశిశు సంరక్షణలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో ఆయా జిల్లాలు చేపడుతున్న కార్యక్రమాలను బట్టి ర్యాంకులను కేటాయిస్తూ వస్తున్నది.