ఇటీవల వరుసగా కురిసిన అతి భారీ వర్షాలతో వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఒకవైపు వైద్య ఆరోగ్య, మరోవైపు జిల్లా పంచాయతీ శాఖలు రంగంలోకి దిగాయి. ఇం�
వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతోపాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు.
వానకాలం ఆరంభమైంది. ఇప్పుడిప్పుడే వానలు కురుస్తున్నాయి. గాలి, నీరు, ఆహారం ద్వారా అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. వానలు కురుస్తుండడంతోనే క్రిమికీటకాదులు దోమలు, ఈగలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని రాకుండా �
Health Tips | వర్షాకాలం వస్తుందంటే చాలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా దోమలతో వ్యాధులు ప్రబలే ముప్�
దోమలపై దండయాత్ర చేద్దాం.. రోగాలను తరిమికొడుదాం.. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కార్యాచరణ ప్రకటించిన జీహెచ్ఎంసీ పదివారాల పాటు నిర్వహణ.. నేటి నుంచే అమలుకు సూచన సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తె