దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరు వేదికను బెంగళూరు నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మారుస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సైకియా ప్రకటించారు. బెంగళూరు సీఓఈలో ప్రేక్షకుల ప్రవేశంపై ఉన్న పరిమితుల దృష్ట్యా, అ�
India vs Australia | చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు కీలకమైన మూడో వన్డే (3rd ODI) జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన స్మిత్ (captain smith) సేన బ్యాటింగ్ ఎంచుకుని భారత జట్టు (Teamindia)కు బౌలింగ్ అప్పగించింది.