భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు జిల్లా రిజర్వ్ దళం(డీఆర్జీ) పోలీసులు మరణించారు. మృతుల్లో ముగ్గురు జవాన్లు, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు.
ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాలో గల వేదాంత పవర్ ప్లాంట్లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింఘితరై గ్రామంలోని ప్లాంట్