పార్టీలో అజిత్ పవార్ ప్రాధాన్యతను తగ్గిస్తూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు.
నాసిక్ ఘటనపై అమిత్ షా దిగ్భ్రాంతి | నాసిన్లోని డాక్టర్ జకీర్ హుస్సేన్ హాస్పిటల్లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకై ప్రాణవాయువు అందక 22 మంది రోగులు మృతిచెందిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్