సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండల కేంద్రాలతో పాటు పరిసర గ్రామాల్లో ఏనోట విన్నా ‘కోస్తా’ యాప్ గురించి జోరుగా చర్చ జరుగుతున్నది. ‘నేను ఇంత పెట్టుబడి పెట్టా, నువ్వు ఎంత పెట్టావ�
వివిధ పద్ధతుల్లో సైబర్ నేరాలు చేసిన కేసులను చేర్యాల పోలీసులు చేధించి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.88,500 రికవరీ చేశారు. సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ శనివారం వివరాలు వెల్లడించారు.