హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చ
బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటను అధికారులు, పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే, ముల్కల్లలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను �