ఏండ్ల తరబడిగా కాలుష్య కోరల్లో మగ్గుతున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా అంతమ్మగూడెం ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్ట�
రసాయన కంపెనీల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మ�