స్నేహితానికి, సాహిత్యానికి విబేధాలుంటాయా.. పోనీ ఏదైనా అంశం మీద ఈ రెంటికీ మధ్య వైరం వస్తుందా... అలా మాటా మాటా వస్తే వారిద్దరి మధ్య రాజుకుంటుందా.. అసలు మన ఇద్దరం మన దారులు వేర్వేరు అని విడివిడిగా విడిపోతారా.. స�
తెలుగు సాహిత్య ప్రపంచంలో విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా పేరుగాంచిన మేధావి చేకూరి రామారావు. ‘చేరా’గా అందరికీ సుపరిచితులైన ఆయన తెలుగు వాక్యాన్ని విశ్లేషించడంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కొత్త వి
మొదటిసారిగా వచన కవితను భాగాలుగా విభజించి వాటిని పేర్కొన్న వారెవరు? భద్రిరాజు కృష్ణమూర్తి, జీవీసుబ్రహ్మణ్యం, చేకూరి రామారావు లాంటివారు చెప్పి ఉన్నట్టు ఎక్కడా చదవలేదు. మన ప్రాచీన ఆలంకారికులు చెప్పి ఉంటా�