అంతరించి పోతున్న చీతాలను పరిరక్షించేందుకు ప్రాజెక్ట్ చీతాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఉంచి సంరక్షణ చర్యలు చే�
కునో నేషనల్ పార్క్లో చీతాల మరణ మృదంగం కొనసాగుతున్నది. తాజాగా మంగళవారం మరో చీతా మృతి చెందింది. దీంతో నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి 10 చీతాలు మృతి చెందినట్టయ్యింది.
Kuno National Park | ఎక్కడో ఆఫ్రికా అడవుల్లో వాటి మానాన అవి బతుకుతున్న 20 చిరుతలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో పడేసిన కేంద్రప్రభుత్వం ఆ తర్వాత వాటి బాగోగులను పట్టించుకోవట్లేదు. చిరుతలను తీసుక�