డీఆర్డీవోలో కొలువుల పేరిట ఘరానా మోసం వనస్థలిపురం, ఏప్రిల్ 12: రక్షణశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఘరానామోసానికి తెరలేపాడో కేటుగాడు. దాదాపు రూ.3 కోట్లకు పైగా వసూలుచేసి పరారయ్యాడు. ఏపీలోని గుంటూరుజిల�
రూ.1.15 కోట్లు వసూళ్లు.. నిందితుడి అరెస్టు రామచంద్రాపురం, ఏప్రిల్ 11: సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలోని బీహెచ్ఈఎల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుంచి రూ.1.15 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని ఆర్సీ�
హైదరాబాద్ : ఉద్యోగాల పేరిట మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ఘజియాబాద్లోని కాల్ సెంటర్లపై రైడ్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నౌకరి.కామ్లో నమో�
పెనుబల్లి : సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి డబ్బులు వసూలు చేసి, ఆపై విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వీఎం బ
బిజినెస్లో పార్టనర్షిప్ ఇస్తానంటూ.. ఓ వితంతువుకు రూ.3 లక్షలు టోకరా..బెంగళూరుకు చెందిన వ్యక్తి అరెస్ట్సిటీబ్యూరో, మార్చి 19(నమస్తే తెలంగాణ): వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి.. డేటింగ్ సైట్ల�
వాషింగ్టన్: బాయ్ఫ్రెండ్ చీటింగ్ను ఒక స్మార్ట్ వాచ్ అతడి ప్రియురాలికి పట్టిచ్చింది. నాడియా ఎసెక్స్ అనే మహిళ తన వీడియోలతో టిక్టాకర్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఒక టిక్�