నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్లో గల శ్రీ ఛాయా సోమేశ్వరాలయాన్ని గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఛాయా సోమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజ�
ఎంతో చరిత్ర కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు.