ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో మరో కొత్త సినిమా రాబోతోంది. ఈ 16న అంటే శుక్రవారం రోజున తెల్లవారితే గురువారం సినిమా ప్రీమియర్ ని ఎనౌన్స్ చేసింది. మణికంఠ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా మార్చి 27న ప్రేక్షకు�
ఇండస్ట్రీలో ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమా వచ్చినపుడు ఎందుకో తెలియదు కానీ దాని తర్వాత చాలా వారాల వరకు కూడా మరో బ్లాక్ బస్టర్ కనిపించదు. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. ఆ సదరు బ్లాక్ బస్టర్కు మరిన్ని సిని�
ప్రతివారం మాదిరే ఈ వారం కూడా మూడు సినిమాలు వచ్చాయి. దానికి ముందు నాలుగైదు సినిమాలు వచ్చేవి. ఈ సారి మాత్రం మూడు వచ్చాయి. టాలీవుడ్లో కొన్ని వారాలుగా ఒక్క సినిమాకైనా పాజిటివ్ టాక్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా క�
‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో కార్తికేయ. దానికి ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేసినా కూడా ఎవరికీ తెలియదు. ఇదిలా ఉంటే అప్పటి నుంచి వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈ కు
ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వాటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. కానీ వాటిపై ఎవరికీ పెద్దగా ధ్యాస లేదు. అయితే ఈ శుక్రవారం అందరూ ఫ్లాప్ హీరోలు వస్తున్నా�
ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు హీరోలు. ఇప్పుడు హీరో కార్తికేయ కూడా ఇదే చేశాడు. ఈయన నటించిన ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గీతాఆర్ట్స్ ను�
“చావు కబురు చల్లగా’లో భర్తను కోల్పోయిన మహిళగా అభినయప్రధానంగా నా పాత్ర సాగుతుంది. నటిగా సవాలుగా భావించి చేసిన క్యారెక్టర్ ఇది’ అని చెప్పింది లావణ్య త్రిపాఠి. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘చావ�
‘భర్త చనిపోయిన మహిళను ప్రేమించే యువకుడి కథ ఇది. అంతర్లీనంగా చక్కటి భావోద్వేగాలుంటాయి’ అని అన్నారు అల్లు అరవింద్. ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జ�
కార్తికేయ హీరోగా తెరకెక్కిన గీతా ఆర్ట్స్2 బ్యానర్పై తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మార్చి 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం చాలానే కష్టపడుతున్నాడు హీరో