బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఇరుజట్ల మధ్య చత్తోగ్రమ్ వేదికగా సోమవారం జరిగిన తొలి టీ20లో విండీస్ 16 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించ�
బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్లో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. ఫ్లాట్ పిచ్పై మనవాళ్లు దుమ్మురేపడంతో బంగ్లా ముందు భారీ లక్ష్యం నిలిచింది.
ఏడు వికెట్లతో విజృంభణ చటోగ్రామ్: ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న బంగ్లాదేశ్-పాకిస్థాన్ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ స్వల్ప ఆధిక్యం(44)తో రెండోసారి బ్యాటింగ్కు దిగిన బంగ్లా ఆదివారం