నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ ప్రమాదం తప్పింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైంది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
Charminar Express | నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్లోకి చేరుకుంటున్న సమయంలో పట్టాలు తప్పి ప్�
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ప్రెస�