ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 8, 9, 10 తేదీల్లో జిల్లా కేంద్రంలో చేప ఉత్పత్తుల ఆహార మేళా(ఫిష్ ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరిత తెలిపారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో వివిధ సం�
గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. లంకతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం గువాహటి వేదికగా తొలి పోరు జరుగనుంది. సీనియర్ల గైర్హాజరీల