ఆధునిక పోకడలతో గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలి మారుతూ వచ్చి పట్టణ సంస్కృతి నెలకొంటుంది. గ్రామాల్లో గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు గేదెలు, ఆవులు( పశువులు) లను మేపేందుకు కాపర్లు ఉండేవారు. అయితే కాలక్రమేనా
దేశంలో ఒక రకమైన సంధి దశలో కీలకమైన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు.. ఆ ఫలితాలు ప్రజలకు మేలు చేయాలని ఆశించారు. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల ద్వారా దేశంలో ఏం మార్పులు వస్తాయనేది ప్�