చందుర్తి మండలం మర్రిగడ్డ పల్లె దవాఖానాలో మౌలిక వసతులు కరువయ్యాయి. నిత్యం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తూ అందుబాటులో ఉండే పల్లె దవాఖానాలో నీటి కరువు ఏర్పడింది.
Panchayat Elections : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అధ్యర్థులు 31 మంది సర్పంచ్లుగా గెలుపొందారు.