Tata Group | అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్స్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్�
Plane Crash | అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకు కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు వంద మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం.
ప్రస్తుత దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 8 శాతానికి పెరిగితే 2047 నాటికి భారత్ ఆర్ధిక వ్యవస్ధ 30 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆకాంక్షించారు.