1. చాళుక్య వంశం దక్షిణ భారతదేశంలో సుమారు ఆరు శతాబ్దాల పాటు పాలన సాగించింది. బీజాపూర్ జిల్లా బాదామి (వాతాపి)ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారిది మాతృశాఖ. అయితే చాళుక్య వంశంలో ప్రధాన శాఖ ఏది? 1) బాదామి చాళు
ర్మల్ జిల్లా బాసర గ్రామంలోని దస్తగిరి గుట్టపై 10వ శతాబ్దం నాటి కల్యాణి చాళుక్యుల శాసనాన్ని కొత్త తెలంగాణ బృందం గుర్తించింది. ఈ శాసనంలో కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు, రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయున
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పాత దొమ్మాట గ్రామంలో చాళుక్యుల ఆనవాళ్లను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన పాత దొమ్మాట గ్రామంలో పర్యటించి పలు చ�