పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. హైదరాబాద్లోని కేజీబీవో కార్యాలయంలో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగి�
కృష్ణా నదీ జలాలను 66ః34నిష్పత్తిలో నియోగించుకునేందుకు ఏడాది కాలపరిమితితో చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ఇక చెల్లబోదని, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఈ నీటి సంవత్సరం నుం�