రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రొఫెషనల్ కళాశాలలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వాటి యాజమాన్యాలు ఆందోళన బాటపట
ఏదైనా ఫైల్ పంపిస్తే వెంటనే ఆమోదించడమో.. తిరస్కరించడమో చేయాలి. అత్యవసర అంశమైతే చకా చకా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పెండింగ్ పెడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.