ఇళ్లలో ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలే లక్ష్యంగా బంగారు ఆభరణాల దోపిడీకి పాల్పడుతున్న పేరుమోసిన దొంగ పాపాని క్రాంతికుమార్(32)ను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.8 లక్షలు విలువచేసే 9.8 తులాల బంగ�
కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 26 : ఒంటరిగా ఉన్న వ్యక్తిని చితకబాది బంగారు గొలుసును తస్కరించి పారిపోయిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, కేపీహ�