స్నాచింగ్లు.. దొంగతనాలతో అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ వేల దొంగతనాలు జరుగుతాయని ముందస్తుగానే పోలీసులు ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.. అయితే అందుకు తగ్గట్టుగా పెట్రోలి
ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి వివరించారు.
తోడు దొంగల విడుదల కోసం రైళ్లలో చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే 35 గ్రాముల బంగార�