దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలాల మండలి (సీజీడబ్ల్యూబీ) వెల్లడించింది. 20 శాతం నమూనాల్లో అనుమతించదగినదాని కన్నా ఎక్కువ నైట్రేట్ ఉన్నదని గుర్త�
రాష్ట్రవ్యాప్తంగా పాతాళ గంగ పైపైకి ఎగదన్నుకొస్తున్నది. ఒకప్పుడు నెర్రెలుబారిన నేలంతా నేడు నీటిగలగల సవ్వళ్లతో పులకిస్తున్నది. ప్రభుత్వ నీటి సంరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.