ప్రజాపాలన దరఖాస్తుల డేటాను తప్పులు లేకుండా నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ స్పష్టం చేశారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల మండలాల్లో ప్రజాపాల�
గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ప�
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం విజయవంతానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం చైర్పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన జరిగింది.