Supreme Court | ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
ప్రజలు ఓటు వేసి అధికారం ఇవ్వకున్నా.. విపక్ష పాలిత రాష్ర్టాలపై కూడా పెత్తనం చేయాలని కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. గవర్నర్ల వ్యవస్థ, ఆర్డినెన్స్�