తెలంగాణకు ఫ్లోరైడ్ ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భ జలాలను ఎడాపెడా తోడుతుండటమే ఇందుకు కారణమని తెలిసింది. సెంట్రల్ గ్రౌండ్వాటర్ బోర్డు వెల్లడించిన వార్షిక గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు 2024లో ఈ వి
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు లోలోతుకు పడిపోయాయి. నిరుడు ఏప్రిల్తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు 1.74 మీటర్ల లోతుకు జలాలు తగ్గిపోయాయి. ఈ మేరకు భూగర్భజలశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికనే స్పష్టం చేస్
రాష్ర్టాల్లోని భూగర్భ జలాల్లో యురేనియం నిల్వలు ఉండాల్సిన స్థాయి కన్నా అధికంగా ఉన్నట్టు కేం ద్ర భూగర్భ జల బోర్డు గుర్తించింది. 18 రాష్ర్టాల్లో 14,377 భూగర్భ జల నమూనాలను పరీక్షించగా, 409 నమూనాల్లో బీఐఎస్ పరిమిత�