త్వరలో కేంద్రం నుంచి మూలధన సాయం న్యూఢిల్లీ, మార్చి 12: రిజర్వ్ బ్యాంక్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) కింద ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే కొద్ది రోజుల్లో రూ.14,500
కేంద్ర ప్రభుత్వానిది ఆదినుంచీ అదే తీరుప్రగతికి ప్రతిబంధకం.. వెయిటేజీ తగ్గింపుగాడి తప్పిన రాష్ర్టాలకే ప్రయోజనంఆర్థికసంఘం సిఫారసులూ బేఖాతర్ కేంద్రం నుంచి వాటా రావడం లేదని.. తమ నుంచే కేంద్రానికి అధిక ని�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, దూషణలు చేస్తున్న వారికి మిత్తితో సహా బదులిస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థా�
తొమ్మిది నెలల్లో 40 శాతం పెరుగుదలన్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఇవి 40 శాతం వృద్ధిచెంద�