కొత్త ఐటీ నిబంధనల్లో భాగంగా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ శుక్రవారం రెండో మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రైనింగ్ లేదా అండర్ ట్రయల్లో ఉన్న కృత్రిమ మేధ (ఏఐ) మోడల్స్ను ప్రారంభించే ముందు ప్రభుత్వ అనుమత�
డీప్ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.