పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా బ్యాంకింగ్ మోసాలు దేశంలో ప్రతి పది నిమిషాలకు ఒక ఫ్రాడ్ 2016-17 వరకు ఏటా వెయ్యి ఫిర్యాదులు 2017-18లో ఏకంగా 163 రెట్లు పెరుగుదల వివరాలు వెల్లడించిన భారత రిజర్వు బ్యాంకు హైదరాబాద్, జ�
విదేశాల్లో ఉంటున్న భారత పౌరులు ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్(ఈటీపీబీఎస్) ద్వారా ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. దక్షి�
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యువత అప్పుడే చదువులో పడిపోయారు. దురదృష్టం ఏందంటే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాల నేతలు పెద్దగా చదువుకున్నట్టు కనిపిస్తలేదు. సీఎం ప్రకటనను మేం నమ్మడం లేదంటున్నార�
అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించకపోగా వివక్ష చూపుతున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..