హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20మందికి గాయాలైన సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురు
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయప�
బొంరాస్పేట : గుర్తు తెలియని వ్యక్తి సిమెంటు లారీని చోరీ చేసి తీసుకెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన బుధవారం తెల్లవారుజామున పోలీసు స్టేషన్ పరిధిలోని దుద్యాల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. టీఎస్07యూ
Crime news | సిమెంట్ లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన జిల్లాలోని బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధి నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.
మద్యం స్వాధీనం | తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2లక్షలకుపైగా విలువైన మద్యాన్ని ఆదివారం కృష్ణా జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.