తెలంగాణ గనుల శాఖ కొన్నిరోజుల కిందట సూర్యాపేటలోని మూడు సున్నపురాయి బ్లాక్లకు నిర్వహించిన ఈ-టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని కృష్ణపట్టె వెంట ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలతో ఆయా గ్రామాల ప్రజలు వేగలేకపోతున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని మేళ్లచెరువులో కీర్త
సిమెంట్ ధరలు తగ్గుముఖం పట్టాయి. వర్షాకాలం కావడంతో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో సిమెంట్ తయారీ సంస్థలు తమ ధరలను తగ్గించాయి. దీంతో రాష్ట్రంలో బస్తా సిమెంట్ ధర రూ.20 వరకు తగ్గించాయి.