కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక కమాండ్ ఖతమ్ అల్-అన్బి
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ..సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. దాయాది సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్విం