సింగూరు డ్యామ్ మరమ్మతు పనులకు ప్రభుత్వం సిద్ధమైంది. తాగునీటికి ఇబ్బందులు లేకుండా రెండు విడతలుగా మరమ్మతులు కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేసిన ఇరిగేషన్ శాఖ.. త్వరలోనే ఆ డ్యామ్ను ఖాళీ చేయాలని నిర్ణయ�
రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్ సూచించారు. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల నుంచి ఆర్డీవో ప్రభాకర్తో కలిసి గురువారం నీటిని విడుదల చేశారు.