ఇండియా-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు విచ్చలవిడిగా హల్చల్ చేస్తున్నాయి. అందులో ఏటీఎంలు మూతపడబోతున్నాయన్న వార్త ఒకటి. దీనిపై భారతీయ స్టేట్ బ్యాంక్, పంజాబ్ నేషన�
భారత సాయుధ బలగాల్లో మరింత భారతీయత కనిపించాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష. ఆ దిశగా ఇప్పుడు సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ (సీడీఎం) అడుగులు వేస్తోంది.