దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు రూ.15 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుపడ్డారు. ఆయనతో పాటు శ్రీచందు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రూ. 179. 50 కోట్ల ఆటోమెటిక్ బ్లా�
తాను సీబీఐ అధికారినంటూ ఓ మహిళ నగల దుకాణానికి వెళ్లింది. బంగారు ఆభరణాన్ని తీసుకున్నది. నకిలీ చెక్కుతో యజమానిని బురిడీ కొట్టించి అక్కడి నుంచి ఉడాయించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు.
న్యూఢిల్లీ: తప్పుడు కేసులో తనను ఇరికించమని ఒత్తిడి రావడం వల్లనే సీబీఐ అధికారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. సీబీఐ అధికారులు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేల�