అనుకున్నదే జరుగుతున్నది.. తెలంగాణ వైపునకు జలఖడ్గం దూసుకువస్తున్నది.. కృష్ణా జలాల్లో దశాబ్దాల అన్యాయం సరికాకముందే గోదావరిలోనూ ఆశలు గల్లంతవుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్ట�
Subbanna Ayyappan | భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (Subbanna Ayyappan) (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో తెలంగాణ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) అధికారులను రాష్ట్ర అధికారులు కోరారు.
కావేరి జలాల్ని తమిళనాడుకు విడుదల చేయాలన్న ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఎదుట కర్ణాటక పిటిషన్ దాఖలు చేసినట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
నదిలో నలుగురు గల్లంతు | సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి కావేది నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారు. కర్ణాటకలోని మైసూర్ జిల్లా టీ నరసిపురలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.