జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపా
Abhishek Banerjee: అభిషేక్ బెనర్జీకి సీబీఐ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు కావాలని ఆదేశించింది. గోవుల అక్రమ తరలింపు కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.