పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం త్వరలో ఆవులు, బర్రెలు పెంచుకోవడంపై పన్ను వేసే అవకాశం ఉన్నది. స్థానిక వార్త పత్రిక డైలీ టైమ్స్ కథనం ప్రకారం మరియం నవాజ్ సర్కారు ప్రతి పశువుకూ రోజుకు 30 పాకి�
రైతులు వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. రసాయన ఎరువుల వాడకం పెరగడంతో భూమిలో పోషకాల శాతం తగ్గిపోతుందని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంవైపు ఆసక్తి చూపుతున్నారు.