మైనారిటీ ముస్లింల్లోని ఓ వర్గానికి చెందినవారు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదం మహ్మద్ ఇంటిపేరు ఉన్నవారికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. �
ఆర్డీవో కార్యాలయాల నుంచి కాకుండా తహసీల్దార్ల ద్వారా ఎస్సీ ఉపకులాలకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని 57 ఎంబీఎస్సీల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు భైరి వెంకటేశం డిమాండ్ చేశారు.