తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు కష్టాలు తప్పడం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆమెపై కేసు నమోదు చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మహువా మొయిత్రాపై ఇప్పటికే సీబీఐ కేసు నమో�
ఫెమా ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులో ఢిల్లీలో ఈడీ విచారణకు టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఈ నెల 28న తమ ముందు హాజరు కావాలంటూ ఆమెకు, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీలకు ఈడీ నో
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Cash-For-Query Case | పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సమావేశం 9వ తేదీకి వాయిదా పడింది. ఈ
విషయాన్ని లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి సమావేశం 7న జరగాల్సి
ఉంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ
Cash-for-query case | పార్లమెంటులో గౌతమ్ అదానీ కంపెనీలను, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ (Darshan Hiranandani) నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ