నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో సహా 11 మందిపై కేసును హైకోర్టు కొట్టివేసిందని న్యాయవాది కొల్కూరి అఖిల్రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం శెట్పల్లి హల్దీవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్�
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారంలో పాల్గొన్నారంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులోని ఇద్దరు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.