సుల్తాన్బజార్ : ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న హౌస్ సర్జన్లకు కరోనా పా జిటివ్ నిర్ధారణ అయ్యింది. కొవిడ్ థర్డ్ వేవ్లో భాగంగా గత రెండు రోజులుగా హౌస్ సర్జన్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో �
మణికొండ : నగర శివారు ప్రాంతంలోని నార్సింగి మున్సిపాలిటీ శ్రీ చైతన్య ఐఐటీ అకాడమి క్యాంపస్లో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం 180 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 14 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు
టాలీవుడ్లో కరోనా విలయతాండవం చేస్తుంది. గత ఏడాది పెద్దగా సెలబ్రిటీల జోలికి పోని కరోనా ఈ సారి మాత్రం వారినే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడగా, తాజ
\బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇప్పటికే పలువురు హిందీ నటీనటులకు కరోనా సోకగా, తాజాగా మరో హీరో కరో బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలి